బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘కేరళ స్టోరీ’..

by Dishanational2 |
బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘కేరళ స్టోరీ’..
X

దిశ, సినిమా: తాజాగా విడుదలైన వివాదాస్పద చిత్రం ‘కేరళ స్టోరీ’. విపుల్ అమృత్ లాల్ షా నిర్మాతగా, క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఈ సినిమాలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. వరల్డ్ వైడ్ గా రూ. 175 కోట్ల మార్కును దాటేసిన మూవీ.. దేశీయ బాక్సాఫీస్ వద్ద ఈ వీకెండ్ లో రూ.178 కోట్లకు పైగా వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

Also Read..

గూస్‌ బంప్స్ తెప్పిస్తున్న ‘ఆదిపురుష్’ ఫస్ట్ సాంగ్.. ‘జై శ్రీరామ్’ అంటూ మొదలై..



Next Story

Most Viewed